BUSINESS
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘ ‘మన ఊరు
- 'పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శకత సుపరిపాలన ధ్యేయంగా...'
కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ...
ఆధ్యాత్మిక వేత్త, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బదిరెడ్డి దొర 57వ జన్మదిన వేడుకలు..!! – కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు..
కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు..
కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె);
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల గౌరవ అధ్యక్షులు, ఆద్యాత్మిక వేత్త బదిరెడ్డి దొర 57...
సర్పంచులగౌరవ వేతనం నేరుగా ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు:
*గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా*
*ఒక్కొక్కరి ఖాతాలో రూ. 32,500/- జమ*
షాద్నగర్ నియోజకవర్గం నేటి శుభోదయ ప్రతినిధి జూన్ 15
తెలంగాణ ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం...
మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం
నేటి శుభోదయ జూన్ 14 శేరి లింగంపల్లి ప్రతినిధి : కొండాపూర్ మలబార్ గోల్డ్ డైమండ్స్
ఆర్టిస్ట్రీ షోలో బ్రాండెడ్ జ్యువలరీ ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన.ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతిరత్నాభరణాలను...
తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య భారీగా పెరుగుదల . ఎస్ఆర్ఎస్ నివేదికలో కీలక విషయాలు
హైదరాబాద్, నేటి శుభోదయ :
తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ స్పష్టం చేసింది....




