ePaper
Sunday, July 26, 2026
ePaper

BUSINESS

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘ ‘మన ఊరు

0
- 'పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శకత సుపరిపాలన ధ్యేయంగా...' కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సుపరిపాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ...

ఆధ్యాత్మిక వేత్త, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బదిరెడ్డి దొర 57వ జన్మదిన వేడుకలు..!! – కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు..

0
కోరుకొండ గ్రామంలో పలుచోట్ల భారీ కేక్ కటింగులు.. పుట్టినరోజు సంబరాలు.. కోరుకొండ, నేటి శుభోదయ ప్రతినిధి (ఏ.కె); జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కోరుకొండ మండల గౌరవ అధ్యక్షులు, ఆద్యాత్మిక వేత్త బదిరెడ్డి దొర 57...

సర్పంచులగౌరవ వేతనం నేరుగా ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం

0
  సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు: *గూడూరు సర్పంచ్ ఉప్పల దయానంద్ గుప్తా* *ఒక్కొక్కరి ఖాతాలో రూ. 32,500/- జమ* షాద్నగర్ నియోజకవర్గం నేటి శుభోదయ ప్రతినిధి జూన్ 15 తెలంగాణ ప్రభుత్వం సర్పంచులకు గౌరవ వేతనం...

మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీబ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రారంభం

0
  నేటి శుభోదయ జూన్ 14 శేరి లింగంపల్లి ప్రతినిధి : కొండాపూర్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షోలో బ్రాండెడ్ జ్యువలరీ ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన.ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు జాతిరత్నాభరణాలను...

తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య భారీగా పెరుగుదల . ఎస్‌ఆర్‌ఎస్ నివేదికలో కీలక విషయాలు

0
హైదరాబాద్, నేటి శుభోదయ : తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ స్పష్టం చేసింది....
error: Content is protected !!